Home » Author »Harishth Thanniru
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బిగ్ షాకిచ్చాడు. అమెరికా దిగుమతులపై సుంకాన్ని పెంచారు.
పోలీసులు లారీ డ్రైవర్ ను పట్టుకొనేందుకు దాదాపు 148 కిలో మీటర్లు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో సదరు లారీ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతోపాటు..
మోస్ట్ వాటెండ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ది చిత్తూరు జిల్లా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతనిపై కేసులు ఉన్నాయి.
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది.
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్చుక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది.
బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రం బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందని ..
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పారు.
గతంలో ఎప్పుడూలేని విధంగా ఓ మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవనం వేదిక కానుంది. ఈనెల 12న భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో..
ఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
తల్లి అనారోగ్యంతో చనిపోయింది.. ఇద్దరు కూతుళ్లకు ఏం చేయాలో తెలియలేదు.. దహన సంస్కారాలకు డబ్బుల్లేవు.. చెప్పుకోవటానికి ఇంటిలో పెద్దదిక్కు ఎవరూ లేరు..
ప్రతీనెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటించారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.