Home » Author »Harishth Thanniru
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
భార్యపై కోపంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని హత్య చేయాలని భర్త భావించాడు. ఈ క్రమంలో విషప్రయోగం ద్వారా వారి కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు.
అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్) కు శ్రీకారం ..
ఓ ఐటీ ఉద్యోగి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన సొంత ఫ్రెండ్ నే మోసం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తరువాత భారత్ జట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో ఆడనుంది.
గతేడాది జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ను సాధ్యమైనంత త్వరగా భూమిపైకి తీసుకొచ్చేలా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ కళ్లలో ఆనందంకోసం ..
ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ నాటికి మహిళలకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ..
మహారాష్ట్ర నాగపూర్ లో 17ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడానికి ముందు తన ఫోన్ లో దేనికోసం వెతికిందనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ఆమె ఫోన్ ను పరిశీలించగా..
మౌని అమవాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు.
నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. యువకుడు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన చారిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.
కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తేవాలంటూ ..
అమెరికాలోని అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝళిపిస్తున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అమెరికాలోని భారతీయ వలసదారులకు కీలక సూచన చేశారు.
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి (38) భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పింకీ అనే మహిళతో..