Home » Author »Harishth Thanniru
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. అయితే, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్ లు భార్యాభర్తలు. వీరిద్దరూ నకిలీ ఐఏఎస్ ల అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి..
ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న కొందరు యువతులు అందం వస్తుందని బలపాలను తెగతినేస్తున్నారట. దీంతో ఆ ప్రాంతంలో బలపాల విక్రయాలు భారీగా పెరిగాయట.
ఈజీ మనీకోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేసిన వ్యక్తిని, అత్యాశకుపోయి నిందితుడితో చేతులు కలిపిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను ప్రారంభించనుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే, ఈ పథకంకు దరఖాస్తు చేసుకున్న వారు..
విజయసాయి రెడ్డి రాజీనామా విషయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో
వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తెలిపారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కత్రాలోని ఓ ఆశ్రమంలో దుర్గామాత గీతం పాడి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావుతో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
మీర్పేట్ హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు.
మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
పీపీపీ పద్దతిలో ప్రభుత్వం కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు కచ్చితంగా 20 నుంచి 30శాతం వరకు రిక్రూట్మెంట్లను డీట్ ద్వారా చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు.
గురుమూర్తి నివాసంలో మరోసారి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కీలక ఆధారాలను సేకరించారు.
వీరేంద్ర సెహ్వాగ్ కు 2004లో ఆర్తి అహ్లావత్ తో వివాహం జరిగింది. ఆర్తి సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది.