Home » Author »Harishth Thanniru
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో సందిగ్దత నెలకొంది. ఈనెల 18న ప్రత్యేక పూజలు నిర్వహించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే..
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడిచేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 72గంటల వెతుకులాట అనంతరం ఆదివారం తెల్లవారు జామున ముంబైలోని
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతిచెందాడు.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ అరేనాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దండయాత్ర ఆగిపోతుంది.
అధిష్టానం ఆదేశం మేరకు ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు హాజరై తన వివరణ ఇవ్వనున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
నీరజ్ చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి ఇలా రాశాడు.. ‘‘ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణం వరకు నడిపించేందుకు ..
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఛాంపియన్స్ ట్రోపీ-2025 జట్టు ఎంపిక విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వాదనలు జరిగినట్లు ...
టీటీడీలో క్రౌడ్ మేనేజ్ మెంట్, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష జరుపుతారని సోమవారం అందుకు ఏర్పాట్లు చేయాలని ..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసిన నిందితుడ్ని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. థానేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
దావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని
విందు సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లపై అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..