Home » Author »Harishth Thanniru
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
సైఫ్ అలీఖాన్ పై దాడికేసుకు సంబంధించి ముంబై పోలీసులు కరీనా కపూర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర..
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
టీడీపీ ఎమ్మెల్యే రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతిని అరెస్ట్ చేసేందుకు ..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది.
కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు.
బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ -ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణ కేసులో శుక్రవారం న్యాయస్థానం వారికి శిక్షను విధించింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై వైద్యులు స్పష్టత ఇచ్చారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చి పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.
చైనాలో ఈ ఏడాది జననాల రేటు స్వల్పంగా పెరిగినప్పటికీ జనాభా పెరుగుదలపై పెద్దగా ప్రభావం చూపలేదని చైనా జాతీయ ఏజెన్సీ పేర్కొంది.
ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా అందుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డిని జగన్ మోహన్ రెడ్డి అభినందిస్తూ
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్పిష్ విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తరువాత రాకెట్ పేలిపోయింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న టిప్పర్ ను తప్పించబోయి బోల్తాకొట్టింది.
అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.