Home » Author »Harishth Thanniru
నిందితుడు గురుమూర్తి పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ వివరాల ప్రకారం.. పండుగ తరువాత ఇంటికి రాగానే ఇంట్లో దుర్వాసన వచ్చిందని ..
అంతర్జాతీయ మార్కెట్లో బలమైన ట్రెండ్ తో పాటు నగల వ్యాపారులు, రిటైలర్ల నుండి డిమాండ్ పెరగడంతో బంగారం విలువ పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
భార్యను హత్యచేసిన తరువాత గురుమూర్తి పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో చినార్ చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చెట్ల సంరక్షణ, పెరుగుదల కోసం ప్రత్యేక దృష్టిసారించింది. ఆ రాష్ట్రంలో వేలాది చినార్ చెట్లు ఉన్నాయి.
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని అన్నారు.
డీఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్ డాక్టర్ వీ సమీర్ కామత్, ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాల ప్రకారం..
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త తన భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపేశాడు. సాక్ష్యాలు దొరకకుండా నరికిన ముక్కలను..
Arshdeep Singh: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈక్రమంలో 12యేళ్ల యువరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.
Nitish Kumar Reddy: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్ తో బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ
టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో..
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో
దావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారు.