Home » Author »Harishth Thanniru
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు.
నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచిన హెల్మెంట్ ను దొంగల ముఠా ఎత్తుకెళ్లింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. వీరి మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేసిచూపిస్తున్నాడు.. ఆ దేశంలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు..
మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ అంశంపై లోకేశ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..
గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పై వైసీపీ నాయకురాలు రోజా చేసిన కామెంట్స్ పై మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సుప్రీంకోర్టులో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది.
మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ ను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇటీవల దేవాన్షన్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో ...
మీర్ పేట మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో మళయాళం సినిమా చూసి గురుమూర్తి మాధవి హత్యకు ప్లాన్ చేసినట్లు..
ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్లనున్నారు.
సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ప్లాస్టిక్, నీటిని కలిపి పెట్రోల్ తయారు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆట మొదలు పెట్టాడు. చెప్పినట్లే చేసి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో కొలంబియా దేశానికి వార్నింగ్ ఇచ్చారు..
కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు.
గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతలో భాగంగా ఎకరాకు 6వేలు చొప్పున జమచేయనుంది.
భారతదేశంలో ఐటీ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం కష్టతరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.