Home » Author »Harishth Thanniru
కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
జస్ర్పీత్ బుమ్రా బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభయ్యాయి. సోమవారం భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ నగరాల్లో పది గ్రాములు 24 క్యారట్ల బంగారం ధర..
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ...
కపిల్ దేవ్ తో పాటు మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీపై యోగరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిషన్ సింగ్ బేడీ తనపై కుట్ర పన్నాడు. నన్ను తొలగించినప్పుడు..
పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు
Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండగ వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.
ట్రూడో తరువాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ కు కూడా మెరుగైన అవకాశాలే ఉన్నాయి. అయితే, ఆమె తాజాగా కీలక ప్రకటన చేశారు.
Minister Ponnam Prabhakar: రేషన్ కార్డుల జారీలో తమ ప్రభుత్వం కొత్త నిబంధనలేవీ పెట్టడం లేదని, గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు, హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందని..
Jharkhand: విద్యార్థునుల పట్ల ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
CM Chandrababu Naidu: సంక్రాంతి పండుగవేళ వివిధ వర్గాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం..
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ సాగు భూములకే ..
Maharashtra: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ కారణంగా తండ్రీకొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ లో అతిథిగా పాల్గొన్నారు.