Home » Author »Harishth Thanniru
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో నిందితుడగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, పార్టీ ముఖ్యనేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు తెలిసింది. ఇదులో ఘటనకు ప్రధాన కారణాలను
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హెచ్ఎంపీవీ ఒక సంవత్సరం వయస్సు నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో వైరస్ లక్షణాలు తెలుసుకోవాలంటే..
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎధుర్కొనేందుకు
ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
జస్టిన్ ట్రూడో రాజీనామా తరువాత కెనడా తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, నూతన ప్రధాన మంత్రి పదవికోసం ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు..
అరవింద్ కేజీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 నుంచి 2022 వరకు సీఎం అధికారిక నివాసం మరమ్మతుల కోసం ఖర్చు వివరాలపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది.
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
బెంగళూరులో చిన్నారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.