Home » Author »Harishth Thanniru
IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ లో అతిథిగా పాల్గొన్నారు.
HMPV Virus: దేశంలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అస్సాంలోకూడా హెచ్ఎంపీవీ కేసు నమోదైంది.
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ డిజిటల్ రంగంలో ...
Anam RamNarayana Reddy: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు.
Ambati Rambabu: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీ కృష్ణ పై కేసు నమోదైంది.
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 250 పెరగ్గా.. 24 క్యారట్ల బంగారంపై..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు.
TTD: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేయించారు.
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Nitish Reddy: టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని విశాఖ పట్టణం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో ఆయన ఘన స్వాగతం లభించింది.
Vaikunta Ekadashi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ..
Bandi Sanjay: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.
Tirupati stampede: తిరుమలలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు.
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం..
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి..
ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.