Home » Author »Harishth Thanniru
అమెరికాపై ప్రతీకార చర్యలకు చైనా దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ లపై 15శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆ దేశం పేర్కొంది.
నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాప్ లలో బస్సులకోసం ఎదురు చూడకుండా...
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని దాఖలై పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఇవాళ మరోసారి ఓటింగ్ జరగనుండగా వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యం కావటం..
రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడని చెబుతూ అందరినీ ఆశ్చర్యపర్చాడు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.
రథసప్తమి సందర్భంగా తిరుమల ఆలయంకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై ..
దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ సేవల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాల అండ్ హాస్పిటల్ మరోసారి వార్తల్లోకెక్కింది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అదిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెట్టింది
దేశవ్యాప్తంగా బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర..
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తదితర వివరాలను క్షణాల్లో రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో..
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కుమారుడు ఫ్రెండ్స్ తో కలిసి బాలీవుడ్ పాపులర్ సాంగ్ కు డ్యాన్స్ చేశాడని వధువు తండ్రి ఏకంగా పెండ్లినే క్యాన్సిల్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు..
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
రైతులు వ్యవసాయ ప్రయోజనాలకోసం కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని సులభంగా పొందవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో రాజకీయాలు హీటెక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో రేపు చైర్మన్ ఎన్నిక జరగనుంది.