Home » Author »Harishth Thanniru
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు మరోమారు ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించనుంది.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి ఉగాది పండుగ నుంచి..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆ ప్రాంతం నుంచే ఇండ్ల నిర్మాణంను ప్రారంభించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..
రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ..
రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇస్తూ..
ఎలాంటి కేసులోనైనా సరే పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తారు. ఇలా నేరం జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రల ఆధారంగా అనుమానితుల ..
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చింది..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర భారీగా తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతూ సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) -2025 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది.
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ జట్టుకు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు గురించి ప్రశ్నించారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ విజయసాయిరెడ్డి, వైసీపీలోని కొందరి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత దేశంలో ప్రజలు వినియోగించే వంటనూనెలో 60శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే.
హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.