Home » Author »Harishth Thanniru
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతోపాటు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవటం కూడా..
అంగన్వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లకు సంబంధించి..
కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పి బోల్తాకొట్టింది..
కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ (EC)గా వివేక్ జోషి నియమితులయ్యారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఐపీఎల్ -2025 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH మ్యాచ్ ను స్టేడియంకు వెళ్లి చూడాలంటే టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..
మార్చి 23న సాయంత్రం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు హార్ధిక్ పాండ్యా ...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుసందర్భంగా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని, జాతీయ పార్టీలో ఆయన చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది.. ఆ ప్రచారంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులకు..
రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసుకున్న వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలో మార్చి మొదటి వారంలో ..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకోసం ఇప్పటికే దుబాయ్ లో అడుగు పెట్టింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సైతం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు అవుతుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’కు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ శ్రీకారం చుట్టబోతుంది.
తమిళనాడులో ఓ నిమ్మకాయను వేలం వేయగా అది ఏకంగా రూ.5.9లక్షలు పలికింది.
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన బంగారం, వెండి, ఇతర ఆస్తులు, ఆస్తి పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించే ప్రక్రియ పూర్తయింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ రూట్లలో వెళ్లే వాహనాలను రూట్ మళ్లిస్తూ పోలీస్ శాఖ..