Home » Author »Harishth Thanniru
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
సినిమాకు వెళ్తే ప్రకటనలతో, సినిమాల ట్రైలర్లతో నా సమయం వృథా చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం.
మొక్కలలో చాలా రకాలైన జాతులు ఉంటాయి. వాటిలో కొన్ని మొక్కలు చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ ను గురువారం బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన తప్పును సరిదిద్దుకుంది.. కరాచీ స్టేడియంలో భారత జెండాను ఆవిష్కరించింది.
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్ ను రియల్స్ జియో ఆవిష్కరించింది.
వేసవి కాలం వస్తుందంటే నీటి కష్టాలు ప్రారంభమైనట్లే. దీంతో ప్రభుత్వాలుసైతం అప్రమత్తం అవుతాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో తాగునీటి కష్టాలు ..
మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. పొలం పనికి వెళ్లిన భర్త ..
రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కార్డులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ..
వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.
ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా గ్రేప్ ఫెస్టివల్..
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభమవుతున్న వేళ భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని జిల్లా జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు..
కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్నభారత జట్టు..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ...