Home » Author »nagamani
అది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ అద్భుత దేవాయలం. యోగ ముద్రతో దర్శనమిచ్చే స్వామి. ఆ స్వామి పాదాల చెంత పొంగిపొర్లే పవిత్ర గంగాజలం. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు మటుమాయం అవుతాయట..
అత్యంత విషపూరితమైన పాముల్ని బిస్కెట్లు, చాక్లెట్ బాక్సుల్లో దాచి తరలిస్తున్నారు. వాటి విషానికి అంతర్జాతీయ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని అక్రమంగా తరలిస్తున్నారు.
వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 81మంది విద్యార్ధినిలపై సస్పెన్షన్ వేటు పడింది.
వాహనాల పెండింగ్ చలాన్లపై పోలీసుల రాయితీ
ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాపై సమావేశం
పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారని అన్నారు.
పార్టీ మారే ఆలోచనలో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు?
పార్లమెంట్లో దాడి జగరటమంటే..ఆ దాడి దేశంపై జరిగినట్లే, అంబేద్కర్ గుండెపై జరిగినట్లే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు నేతలు అన్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువ�
దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది.
కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు : రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వాడీ వేడి వాదనలు జరిగాయి.
క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతల విబేధాలకు చెక్
టెలికమ్యూనికేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన మనోరంజన్ సహచరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.