Home » Author »nagamani
మహిళా బిల్లును లోక్ సభలో ఈరోజు మధ్యాహ్నాం ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రవేశ పెట్టాక దీనిపై చర్చను రేపు కొనసాగించనున్నారు. అలాగే మహిళా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామాలన్ని ఇక మహిళా బిల్లుకు విముక�
ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి కల్పించనుందా...?మహిళలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మహిళా బిల్లుకు ఇక ఆమోదం పొందనుందా..? ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా సాధికారత కలుగనుందా..? అంటే నిజమేననే ఆశా�
ఏ రూపంలో అయినా ఇట్లే ఒదిగిపోయే గణనాధుడు విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాడు. పువ్వులు, రుద్రాక్షలు, కరెన్సీలలో ఒదిగిపోయిన లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. కోట్ల రూపాయల కరెన్సీలో కొలువైన గణనాధుడు భక్తుల పూజలు అందుకుంటున్నా�
ఈరోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో పాత పార్లమెంట్ భవనం ముందు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రూప్ ఫోటో సెషన్ ఆసక్తికరంగా సాగుతున్నవేళ బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహతప్పి పడిపోయ
‘‘రాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను తిన్నాడు. కానీ శబరి కుమారులను దేవాలయాల్లోకి వెళ్లేందుకు నిషేధించారు. ఇది చాలా విచారకరం.
నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలు అందరు మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష పాటిస్తు నిరసన వ్యక్తంచేశారు.
చట్టసభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసి ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో శ్రీ మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారు.
ప్రధాని మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీనిపై దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలువ విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నానని దాని కోసం ఏదైనా చేస్తానని పదే పదే చెబుతున్నారు.
ఆటోలు, బైకులు, కార్ల విండ్స్క్రీన్లు, బస్సులు, లారీలు ఇలా ఎన్నో వాహనాలమీద కనిపించే హనుమంతుడి బొమ్మ గురించీ తెలుసా..? ఆ బొమ్మను డిజైన్ చేసింది ఎవరో తెలుసా..?
అమ్మాయి అబ్బాయి బైక్ మీద రయ్ మని దూసుకుపోతు ముద్దుల్లో మునిగిపోయారు. హెల్మెట్ వద్దు ముద్దులే ముద్దు అన్నట్లుగా రన్నింగ్ బైక్ పై ముద్దుల్లో మునిగిపోయారు.
ఒక్క ఎలుకను పట్టుకోవటానికి రైల్వే అధికారలు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో అద్భుతమైన నిర్మాణం అందుబాటులోకి రానుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా యశోభూమి (YashoBhoomi) కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం కానుంది.
జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ (QR enabled pendant )ని రూపొందించారు ఓ యువ ఇంజనీర్.
భార్య భర్తకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం క్రూరత్వం..భార్య దగ్గర లేనప్పుడు భర్త వేరే మహిళతో ఉన్న సందర్భం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
IAS దంపతులు టీనా దాబీ,ప్రదీప్ గవాండే మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. టీనాదాబి శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ రాకతో వారి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఘటన మాదిరిగానే మరో ఐఏఎస్ అధికారిణి వేధింపులకు గురైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని ఆఫీసులో డైరెక్టర్ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి ఇంటికి రాత్రి సమయంలో వచ్చి హల్ చల్ చేశాడు.
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మి చంద్రబాబును అరెస్టును ఖండించారు. అక్రమ కేసులో ఇరికించి రిమాండ్ కు తరలించటంపై మండిపడ్డారు. దార్శనికుడైన నేతలు జైలులో పెట్టటం యావత్ దేశమంతా ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు.
మనిషి సంకల్పించుకుంటే అసాధ్యం ఏదీ లేదని ఓ నిరుపేద నిరూపించాడు.అతని కృషి, పట్టుదల, సంకల్పబలం ఎన్నో గ్రామాలకు మార్గాన్ని ఏర్పరచింది. అక్షర జ్ఞానం లేకపోయినా ఓ గొప్ప ఇంజనీర్ అంటూ ప్రశంసలు పొందేలా చేసింది.