Home » Author »venkaiahnaidu
ఇంగ్లాండ్ లో వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క శర్మ గురువారం ఒక లేఖ
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�
రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాళ(నవంబర్-1,2019)ఉదయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3దగ్గర ఓ అనుమానాస్పద బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు ఉ�
తమ ఉగ్రసంస్థ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ కన్ఫర్మ్ చేసింది. అమెరికా చేసిన ప్రకటన నిజమేనని ఐసిస్ తెలిపింది. ఐసిస్ కు కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ఆడియోటేప్ ను రిలీజ్ చేసింది. అబు ఇబ్రహీం హ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారిన సేపథ్యంలో ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్లోని జ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువ�
మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�
జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ �
మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు
జీతాలు పెంచాలని,మరింత మంది డాక్టర్లను నియమించాలి,పలు డిమాండ్లతో తమిళనాడులో ప్రభుత్వ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె ఏడో రోజుకి చేరింది. అయితే డాక్టర్ల సమ్మెపై ఇవాళ(అక్టోబర్-31,2019) స్పందించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లార�
కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని అతిక్రమించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ICJ) ప్రెసిడెంట్ జడ్జి అబ్దుల్కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా రాధాకృష్ణ మాథుర్ ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ .. మాథుర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లేహ్, కార్గిల్కు చెందిన అధికారులు ఈ కార్యక్రమ
నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ను తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ�
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తుంటే చైనా మాత్రం అంతకుమంచి అంటోంది. చైనీయులు ఎలక్ట్రిక్ కార్ల నుండి ఎలక్ట్రిక్ విమానాలకు వెళుతున్నారు. చైనా తయారుచేసిన నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ విమానం టెస్ట్ విజయంవంతం అయినట్లు ఆ దేశ మీ