Home » Author »venkaiahnaidu
వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు
కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకు�
యాదద్రి జిల్లాలోని దండుమల్కాపూర్ దగ్గర TSIIC-TIF-SME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్… రాష్ట్రంలోని చిన్న మరియు మధ్యతరహా పారిశ్రామికవేత్తల కల. ఈ కల నిజం కాబోతుంది. దేశంలోనే SME( చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు)ల కోసం ఇలాంటి మొట్టమొదటి పారిశ్రామిక క్లస్టర�
బ్రెగ్జిట్ ప్రతిష్ఠంభనను తొలగించే లక్ష్యంతో డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మంగళవారం(అక్టోబర్-29,2019) బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. 418 అనుకూల ఓట్లతో తీర్మాణం �
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(
ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస�
కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్ �
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమంగా లాస్ ఏంజిల్స్ను తాకింది. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్ వుడ్ సహా పల�
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ముందడుగు పటినట్లు కన్పించడం లేదు. 50-50 ఫార్మూలా కింద చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన తన వాదనకు మరింత పదునుపెట
నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజ�
దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికే
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 2వేలకు ఆయన ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. లాహోర్ లోని సర్పీసెస్ హాస్పిటల్ లో అక్టోబర్-2
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసు�
కశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందం పర్యటించేందుకు అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం మంగళవారం(అక్టోబర్-2
కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�
ఐసిస్(ISIS) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అబూ బాకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చట్టినట్లు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అసలు బాగ్దాదీ కోసం అమెరికా ఆపరేషన్ ఎలా జరిగిందంటే…శనివారం సాయంత్రం 5 గంట�