Home » Author »venkaiahnaidu
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మా�
మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి విశాల్ నెహ్రికా విజయం సాధించాడు. బీజేపీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ,అమిత్ షా నేతృత్వంలో బీ
హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉ�
అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరక�
మహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. మహా
మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193�
రాష్ట్రవ్యాప్తంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఎల్ పీజీ సిలిండర్లు మరో 10రోజులు నిలిపివేయనున్నారు. ముంబై,కొచ్చిలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లోసాంకేతికసమస్యల కారణంగా ఈ నెల ప్రార�
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 8 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భా�
పాకిస్తాన్ పాప్ సింగర్ రబీ పిర్జాడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మోడీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర కొరియాలోని మౌంట్ కుమ్ గాంగ్ రిసార్ట్పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో మోడ్రన్ బ
ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ITBP) క్యాడర్ రివ్యూ చేసేందుకు ఇవాళ(అక్టోబర్-23,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 18ఏళ్లుగా క్యాడర్ రివ్యూ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. 2001లో చివరిసారిగా క్యాడర్ రివ్యూ జరిగింది. చైనాతో వాస్తవాధీన రేఖ వె�
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అస
ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని ఇవాళ(అక్టోబర్-23,2019) కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 1,797 అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు క�
రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబ�
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
బుధవారం(అక్టోబర్-23,2019)బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబైలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. నిబంధన 38(ఆసక్తి సంఘర్షణ గురించిన బీసీసీఐ నియమం) మారాలని గంగూలీ అన్నారు. ఇది ఇప్పటికే CoA చేత చేయబడిందని, ఈ రోజు కార్యాలయాన్ని ఖాళీ చేసిన
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
ఓ ట్రక్కు కంటెయినర్ లో 39 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు లండన్ పోలీసులు. బల్గేరియా నుంచి కంటెయినర్ వచ్చినట్లు బ్రిటీష్ పోలీసులు భావిస్తున్నారు. ఇదొక విషాద సంఘటన అని,పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ట్రక్కులో పడి ఉన్నారని ఎసెక్స్ పో�
ఇన్ఫోసిస్ ఉదంతంలో ఐటీ మార్కెట్లో కలకలం రేగింది. దీంతో ఇన్ఫోసిస్ ఫేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపణ�