Home » Author »venkaiahnaidu
ఢిల్లీలోని అన్నీ రోడ్లను రీడిజైన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలతో దూరంలో కంటికి కనిపించేటట్లుగా పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న ఢిల్లీ రోడ్లను మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్ బేసిస్ కింద 45కిలోమీటర్లు �
భారత్ కీ లక్ష్మి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, స్టార్ షట్లర్ పీవీ సింధు నియమితులయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా సాధికారతను, మహిళల కృషిని చాటే ఉద్దేశంతో భారత్ కీ లక్ష
ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,�
ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ సర్జన్స్. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్న ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆవుకు 5.5 గంటల పాటు శస్�
దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన జులాయి,దేవుడు చేసిన మనుషులు సిని
హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది. ఇ�
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�
సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే క�
హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 5గంటలకు మహారాష్ట్రలో 44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైం�
ముంబైలోని అరే ఫారెస్ట్ ఏరియాలో మెట్రో కార్ షెడ్ నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-21,2019) సుప్రీంకోర్టు నిరాకరించింది. మెట్రో కార్ షెడ్ నిర్మాణాన్ని కొనసాగించవచ్చునని, అయితే ఇకపై చెట్లను తొలగించరాదని తెలిపింది. జస్టిస్ అరుణ్ మి�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ -18,2019నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-13,2019న సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు లోక్ సభ,రాజ్యసభ సెక్రటరీలకు సమాచారమిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై పార�
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం
కశ్మీర్ వెళ్లాలనుకునే కాంగ్రెస్ నాయకులు తనకు సమాచారం ఇస్తే తాను వారు కశ్మీర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని ప్రధానమంత్రి మోడీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్లిలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస�
అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడిన 311మంది భారతీయులను తీసుకొస్తున్న విమానం శుక్రవారం(అక్టోబర్-17,2019)ఢిల్లీ చేరుకోనుంది. ఓ ప్రత్యేక విమానంలో మెక్సికో నుంచి వీరందరిని భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాటు పూర్తి అయ్యాయి. �
నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపార�
ప్రైవేటు స్కూల్స్,కాలేజీల ఉద్యోగులను,అన్ ఎయిడెడ్ సెక్టార్ లో పనిచేస్తున్నవారిని మెటర్నిటీ బెన్ ఫిట్ యాక్ట్ కిందకు తీసుకొస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ యాక్ట్ కింద ప్రైవేటు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉద్యోగ
బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నార