Home » Author »venkaiahnaidu
మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే
సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ �
అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టిముట్టింది. నివాసాలతో సహా పలు కట్టడాలు మంటల్లో కాలిపోయాయి. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలు�
దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. ఫైర్ క్రాకర్స్,నల్లమందు టపాసులు వంటి పేలుడు ఐటమ్స్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ,నోయిడా సిటీల్లోవాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్
సాధారణంగా ఎవరికైనా మద్యం తాగితే కిక్కు వస్తది అన్న విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తికి మాత్రం మద్యం తాగకుండానే శరీరంలో ఆల్కహాల్ శాతం కలిగి ఉండి కిక్కును అనుభవిస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మద్యం ప్రియులు బయటకెళ్లి ఆల్కహా�
తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మనప్పారై లోని 110 అడుగుల ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ఎదురుచూస్తోంది. సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశం దీపావళ�
ఈ ఏడాది ఆగస్టు-5,2019న కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ మూడు నెలలో 1,000కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు ఓ ట్రేడ్ బాడీ తెలిపింది. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణం కానందున నష్టాల స�
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ(అక్టోబర్-27,2019)ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ…సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తిం�
దుప్పి కాల్చి ఓ వేటగాడు చనిపోయాడు. దుప్పిని తుపాకీతో కాల్చి వేటగాడు చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా?ఇది నిజమే. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన అలెగ్జాండర్ మంగళవారం ఓజార్క్ పర్వతాలలో ఉన్న యెల్విల్లే సమీపంలో వేటాడుతున్న సమయంలో ఆయ
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సై
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ ద
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎ�
హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు,కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ శుక్రవారం(అక్టోబర్-25,2019)హాస్పసిటల్ లో చేరారు. తీవ్ర రక్తపోటు కారణంగా ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ తెలిపాయి. ఈ వార్తను తెలుసుకున్న సీఎం పినరయ్ విజయన్ వెంట�
జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ శ్రీ సత్య�
హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలోఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా �
పార్లమెంట్ భవన్నాన్ని రీ డిజైన్ చేసే కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన సంస్థ దక్కించుకుంది. భీమా పటేల్ కు చెందిన అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే HCP డిజైన్ ప్లానింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది. అంచనా వ్యయం 448కోట్లు కంటే తక్కువగా 229.7కో
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల
గురువారం జమ్మూకశ్మీర్ లో జరిగిన బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC)ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. కొత్త,యువ నాయకత్వం అంటూ ఈ ఎన్నికలను మోడీ అభివర్ణించారు. జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో ఎన్నికలు చాలా ప్రశాంత