Home » Author »venkaiahnaidu
ప్రపంచంలోని అత్యంత ఖరీదైనదిగా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులలోకెక్కిన గిటార్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఓ జ్యూవెలరీ అండ్ వాచ్ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు.ఈ గిటారుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 12వేల డైమండ్లతో,400 క్యారెట్ల 1.6 కిలోగ్�
కోల్ కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డోన్స్ వేదికగా జరగనున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని మోడీ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు నేతలకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ నుంచి ఆహ్వా�
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�
ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. వివిధ డిమ�
ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది. 2006లో హైదరాబాద్
నిరుద్యోగులకు విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింద�
ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈస�
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష
గురువారం పూణెలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం చెట్ల నరికివేతపై కాంగ్రెస్,ఎన్సీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఇటీవల ముంబైలోని అరే ఏరియాలో చెట్ల నరికివేత విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి ఎదురై�
అమెరికాకు చెందిన ప్రముఖ మోటారుసైకిల్ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ మోటా ర్బైక్ల ఉత్పత్తిని నిలిపివేసింది. బైక్ ఛార్జింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకొంది. ఈ సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఈ
భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్క
డిసెంబర్ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్ ఈ వ్�
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకో�
పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి పంజాబ్ చుట్టుపక్కల చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారత భద్రతా సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారని ఇంటెలిజె�
మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు.మోడీ సర్కార్ తొలి ఐదేళ్లలో ఆర్థికవృద్ధికి చెపట్టాల్సిన ఎలాంటి చర్యలు తీ
అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్ విరమించుకుంది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణ�
కొత్త ఆపరేషన్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెడీ అయినట్లు బుధవారం(అక్టోబర్-16,2019) కొరియన్ వార్తాసంస్త తెలిపింది. ఉత్తర కొరియా దేశంపై యుఎస్ నేతృతంలోని దేశాలు విధించిన ఆంక్షలపై ఆయన ఫైట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.అణు చర్చలపై య�
మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇం
ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. స్కూల్ ప్రేయర్ లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిన ఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. జంషెడ్ పూర్ లో ని శిక్షానేతన్ స్కూల్ లో వైష్ణవి అనే చిన్నారి ఒకటో �