Home » Author »T Venkateshwarlu
Gold Reserves: కొత్తగా కనుగొన్న బంగారు నిల్వల తవ్వకాల వల్ల ప్రాంతీయాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, ఉద్యోగాలు, రవాణా, స్థానిక సేవలు పెరుగుతాయి.
ఈ రైళ్లకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
Dhoni-Gambhir Reunited: ధోనీ తన భార్య సాక్షితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
Telangana Congress Leaders: కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్లే గ్యాప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తల్లికి వందనం పథకం సర్కార్ గ్రాఫ్ను కొంతలో కొంతైన పెంచిందనే చెప్పొచ్చు. ఇప్పుడు స్త్రీ శక్తి స్కీమ్తో ప్రతీ మహిళ ఎప్పుడో ఒకసారి బస్ ఎక్కుతారు.
షాలిని గత ఏడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి ఫొటోలు, వీడియోలను ఇప్పటివరకు బయటపెట్టలేదు.
Parikshit Balochi: దుబాయ్లో నివసించే ప్రముఖ భారతీయ ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బాలోచి, ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన...
ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు. (Coolie actor Soubin Shahir:)
Lord Shree Ganesh Forms: వినాయకుడి ఈ 32 రూపాలు (Lord Shree Ganesh Forms) ఆయన సర్వవ్యాపకత్వాన్ని, అనంతమైన కరుణను తెలియజేస్తాయి. భక్తులు తమ అవసరాలు, కోరికలకు అనుగుణంగా గణనాథుడి నిర్దిష్ట రూపాన్ని ఆరాధించవచ్చు.
Bhuma Akhila Priya: "నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్ లో గడిపాం. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను" అని అన్నారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.
Pakistan Flash Floods: కొన్ని గంటల్లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వినియోగదారులు ఆర్డర్ పెట్టే ముందు పలు ప్లాట్ఫాంలలో ధరలు, ఆఫర్లు పోల్చుకోవడం మంచిది.
"ఏపీలో 2019లో వాళ్లు గెలిచినప్పుడు మేము ఎక్కడా ఆ మాట అనలేదు. ప్రజలు తీర్పుఇచ్చారు దాన్ని గౌరవించాం"అని అన్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూ లైన్లు వచ్చాయి.
గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు.
క్రీడల నుంచి అంతరిక్షం వరకు, అందాల పోటీల నుంచి విజ్ఞాన శాస్త్ర విజయాల వరకు భారత్ ప్రయాణం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
"మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధాన్ని గెలిచిన మనం.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం" అని అన్నారు.
దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో ఏపీలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
వాహనాల్లోనే మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో వాటిని బయటకు తీశారు. మృతులు ఎవరన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదు.