Home » Author »T Venkateshwarlu
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక మహిళ చేసిన పోస్ట్కి స్పందిస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎండిన కొబ్బరికాయకు చెక్ ఇన్ లగేజీలో అనుమతి ఉండబోదని తెలిపింది.
నీటికుంటలో సరదాగా స్నానం చేద్దామని దిగిన విద్యార్థులు ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు.
ఆర్వోఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపర్చక పోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. త్వరలో 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రధానంగా కాపర్, బ్రాస్తో చేసిన ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమైంది. అయితే 1997 ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 16 సంవత్సరాల విరామం తర్వాత 2013లో మళ్లీ నిర్మాణం ప్రారంభమైంది.
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
టీచర్ను ఆ విద్యార్థి చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆమె కుటుంబం చెప్పిందని పోలీసులు అన్నారు.
గత చరిత్రను ప్రజల ముందు పెట్టడం ద్వారా..మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందా అనే చర్చను తీసుకురావాలనేది రేవంత్ ప్లాన్ అని అంటున్నారు.
ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్లో అతని ఆటతీరు దారుణం. 28 రన్స్ మాత్రమే చేశాడు, సగటు 9.33, స్ట్రైక్రేట్ కేవలం 82.35.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు దొంతి మాధవరెడ్డి కూడా ఆయన పాదయాత్రను నర్సంపేటకు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి రేవంత్ను వ్యతిరేకిస్తున్న దొంతి..ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ను లైట్ తీసుకుంటున్�
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ సాగుతూ వస్తోంది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొంత భాగాన్ని మేకర్స్ కట్ చేశారు. డిలీట్ చేసిన క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.
నాసా స్పెషల్ లాంచ్ సిస్టమ్, స్పేస్ X స్టార్షిప్ ఇదే తరహా పేలోడ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నాయి. చైనా లాంగ్ మార్చ్9పై దృష్టి పెట్టింది.
కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీశ్ రావు అన్నారు.
ఇక్కడ లగేజ్ను తూకం వేసి, అది పరిమితిలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్లాట్ఫాంలకు తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తారని ఎన్సీఆర్ ప్రయాగ్రాజ్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (DCM) హిమాంశు శుక్లా తెలిపారు.
నథింగ్ ఫోన్ 3 లో 6.67-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో ఇది చాలా స్మూత్ విజువల్స్ అందిస్తుంది.
ఇది మిడ్-రేంజ్ విభాగంలో ఒక అద్భుతమైన డీల్. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
రెడ్మీ 15 5జీకి 6.9-ఇంచ్ Full-HD+ (1,080×2,340 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది.
వీడియోలో అతను చేతులతో బైక్ ఎత్తి, భుజాలపై వేసుకుని రోడ్డుకి అవతలికి వెళ్లడం కనిపిస్తోంది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా దాటేశాడు.
నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. అవార్డులు అందుకోనున్న వారు ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే వారిని రేవంత్ రెడ్డి సత్కరించారు.