Home » Author »T Venkateshwarlu
కంపెనీ వెబ్సైట్, అమెజాన్ నుంచి కొనవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల వివరాల గురించి తెలుసుకుందాం..
పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట, ఆలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయొచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైయ్యారు.
ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.
వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికారపక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉంది.
ఆ బాలుడు స్మార్ట్ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్ఫోన్ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు కూడా పాల్పడ్డాడా? ఆ స్లిప్లో అలా ఎందుకు రాశాడు?
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిట్ చీఫ్ ప్రణబ్ మోహంతీ ఆ ఫిర్యాదుదారుని ప్రశ్నించారు. అతని పేరును ఇంకా వెల్లడించలేదు. అధికారిక వర్గాల ప్రకారం, అతను చెప్పిన మాటలు, అధికారిక పత్రాలలో ఎక్కడా పొంతన లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.
నాజర్ కథను చదివినప్పుడు మనం కేవలం ఒక వ్యక్తి పడ్డ కష్టాన్ని మాత్రమే కాదు, మన సమాజంలోని అసమాన అవకాశాలను కూడా గుర్తిస్తాం.
"వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, అప్పుడే ఏపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని" అన్నారు.
నిందితుడు (కేసీ వీరేంద్ర) అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్నట్లు తేలింది. అంతేగాక, నిందితుడి సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ నుంచి 3 వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు.
ఆయా సంస్థలను జూన్ 13న అధికారికంగా మోసపూరిత సంస్థలుగా గుర్తించారు.
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.
"సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు" అని అన్నారు.
కామాఖ్య గుడిలో దోష నివారణ పూజలు అంటూ వేణుస్వామి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారని విమర్శించారు.
ఇది ప్రతికూల అంశమని పేర్కొన్నారు. భారత్ను భాగస్వామిగా కాక శత్రువుగా చూడడం “భారీ తప్పు” అవుతుందని హెచ్చరించారు.
వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన కామఖ్య అర్చకులు
కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్ పూర్ గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.