Home » Author »T Venkateshwarlu
CPU పనితీరు టెన్సర్ G4తో పోలిస్తే 34% ఎక్కువ. కొత్త చిప్సెట్లో పూర్తిగా కస్టమ్ ఇమేజింగ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
అసనబాని గ్రామానికి చెందిన రూప నాయక్ అనే వ్యక్తి ఇటీవల భద్రఖ్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో బంటా ప్రాంతం వద్ద రోడ్డుపక్కన అతడు చనిపోయిన ఓ అరుదైన బల్లిని చూశాడు.
కొనుగోలు సమయంలో ఆభరణాల మార్కెట్లో మార్పులను పరిశీలించి కొనాలి.
ప్రజాపోరాటాల్లో సీపీఐ వెనుకబడిందన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ..ప్రభుత్వ వైఫల్యాలపై గతంలోలాగా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయ్.
ఇప్పుడు పొలిటికల్గా సైలెంట్గా ఉంటూ..కూన రవి ఇష్యూలో ప్రెస్మీట్ పెట్టి మరీ దువ్వాడ మాట్లాడటం మాత్రం గమ్మత్తుగా మారింది.
ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా కలిసి నడిచిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి... ఇప్పుడు సీఎంలుగా.. ఒకే స్టైల్లో రాజకీయాన్ని నడుపుతున్నారు.
ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ హడావుడి చేస్తూ కూడా ఏపీ ప్రస్తావనే తేలేదని తప్పుబడుతోంది వైసీపీ. అంతేకాదు రాహుల్, చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలే చేశారు జగన్.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక మహిళ చేసిన పోస్ట్కి స్పందిస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎండిన కొబ్బరికాయకు చెక్ ఇన్ లగేజీలో అనుమతి ఉండబోదని తెలిపింది.
నీటికుంటలో సరదాగా స్నానం చేద్దామని దిగిన విద్యార్థులు ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు.
ఆర్వోఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపర్చక పోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. త్వరలో 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రధానంగా కాపర్, బ్రాస్తో చేసిన ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమైంది. అయితే 1997 ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 16 సంవత్సరాల విరామం తర్వాత 2013లో మళ్లీ నిర్మాణం ప్రారంభమైంది.
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
టీచర్ను ఆ విద్యార్థి చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆమె కుటుంబం చెప్పిందని పోలీసులు అన్నారు.
గత చరిత్రను ప్రజల ముందు పెట్టడం ద్వారా..మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందా అనే చర్చను తీసుకురావాలనేది రేవంత్ ప్లాన్ అని అంటున్నారు.
ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్లో అతని ఆటతీరు దారుణం. 28 రన్స్ మాత్రమే చేశాడు, సగటు 9.33, స్ట్రైక్రేట్ కేవలం 82.35.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు దొంతి మాధవరెడ్డి కూడా ఆయన పాదయాత్రను నర్సంపేటకు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి రేవంత్ను వ్యతిరేకిస్తున్న దొంతి..ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ను లైట్ తీసుకుంటున్�
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ సాగుతూ వస్తోంది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొంత భాగాన్ని మేకర్స్ కట్ చేశారు. డిలీట్ చేసిన క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.
నాసా స్పెషల్ లాంచ్ సిస్టమ్, స్పేస్ X స్టార్షిప్ ఇదే తరహా పేలోడ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నాయి. చైనా లాంగ్ మార్చ్9పై దృష్టి పెట్టింది.