Home » Author »T Venkateshwarlu
పార్టీ పరంగానే బీసీలకు సీట్లు ఇద్దామా అనేదిదానిపై క్యాబినెట్ భేటీ తర్వాత క్లారిటీకి రానున్నారట. ఇలా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఆమె ఫోన్లోని వివరాలు బయటికొస్తే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న చర్చ అటు టీడీపీలో..ఇటు వైసీపీలో ఉందంటున్నారు.
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
గణేశ్ చతుర్థి.. సెల్ఫీ కొట్టు గిఫ్ట్ పట్టు..
సర్కిల్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, రేషన్కార్డు అర్హులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 84980 33333. ఇంకెందుకు ఆలస్యం..
సాండ్ బజార్లను ఎందుకు ఏర్పాటు చేశారు? సాండ్ బజార్ లక్ష్యాలు ఇవే..
బ్రోంకో టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఆలోచన ఎవరిది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరి ఒత్తిడి ఉంది?
దుబాయ్లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తన తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
త్వరలో అన్ని వివరాలు బయటికి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్న మాట. ఆరోపణలు వచ్చిన ప్రతీసారి ఎంక్వైరీలు, విచారణలు..కామన్ అయిపోయాయి.
నామినేటెడ్ పదవులలో ఉన్న వారికి జిల్లా సారథ్యం బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు ఏ పదవుల్లో లేని నేతలకు అవకాశం దక్కనుంది.
జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోందట.
విశాఖ సభలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారు? లేకపోతే జనసేన పార్టీ యాక్టివిటీ, ఫ్యూచర్ప్లాన్స్ గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తారా? అన్నది డిస్కషన్ పాయింట్ అయింది.
మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. కరెంటు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు. అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.
దివ్యాంగులను లక్ష్యంగా చేసుకున్నందుకు రైనా సహా ఐదుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.
ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పుడు 58,000కుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే ఖాతాలో నిక్కీ.. మెర్సిడెస్లో కనిపించింది. ఈ హృదయవిదారక వీడియోపై నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
పలు నగరాల్లో గణేశ్ చతుర్థి ముహూర్తం ఎలా ఉంది? గణేశ్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటాం?
విద్యా శాఖపై సమీక్షించి, పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై లోకేశ్ సంతకం చేశారు. త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.