Home » Author »Harishth Thanniru
GST On Gold : జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
GST Rates : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.
GST Rate Cement cut : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసింది. దీంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా సిమెంట్ ధరలు భారీగా తగ్గనున్నాయి.
జీఎస్టీలో తాజా మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లు 18శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.
School Holidays : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు అదిరిపోయే గుడ్న్యూస్.
ఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది.
GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది.
కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో తెలంగాణలోని ఐదు జిల్లాలను చేర్చాలని మంత్రి తమ్మల కేంద్రాన్ని కోరారు.
Telangana Heavy Rains : రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కవిత (Kavitha) అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా అంశాలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక కామెంట్స్ చేశారు.
Kavitha : హరీశ్రావు, సంతోష్ రావులపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై కీలక కామెంట్స్ చేశారు.
CM Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. వాళ్లు యూఎస్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
Zomato Platform Fee Hike : దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల వేళ జొమాటో తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ప్రతి ఆర్డర్లపై వసూలుచేసే ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.