Home » Author »naveen
గతంలో తప్పనిసరి హాల్మార్కింగ్ వ్యవస్థలో చేర్చని 9 క్యారెట్ల బంగారం ఇప్పుడు అదే నియంత్రణ చట్రంలోకి వస్తుంది.
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది.
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్ర చేశారు. ఆక్సియం -4 మిషన్ను పూర్తి చేశారు.
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అతి పెద్ద మార్పు ఇదే. మన దేశం మరింత ముందుకు వెళ్లాలన్నా, లీడ్ చేయాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి.
కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? బాధిత కుటుంబానికి రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇచ్చేదెవరు?
అసలు మిగులు జలాలు, నికర జలాలు అంటే ఏంటో జగన్ రెడ్డికి తెలుసా?
మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.
అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. మీకంటే ఎక్కువ బటన్ లు నొక్కుతారని కాదని మంత్ని నాదెండ్ల మనోహర్ అన్నారు.
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించరని.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని..
అతను సింగపూర్లో పని చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ తన తల్లికి తోడుగా ఉండాల్సి రావడంతో ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బాంబులా పేలిపోయిన ఘటన కలకలం రేపింది.
అయినప్పటికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు.
వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో
మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.