Home » Author »naveen
అతను సింగపూర్లో పని చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ తన తల్లికి తోడుగా ఉండాల్సి రావడంతో ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బాంబులా పేలిపోయిన ఘటన కలకలం రేపింది.
అయినప్పటికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు.
వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో
మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు.
ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
89 సంవత్సరాల వయసులో రన్నింగ్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఫౌజా సింగ్ 2000 సంవత్సరంలో తన మొదటి రేసు లండన్ మారథాన్లో పాల్గొన్నారు.
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నిర్లక్ష్యం కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు.
ఇప్పుడు, సాధారణ ప్రయాణీకులు మాత్రమే మొదటి 30 నిమిషాలకు టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. దీనివల్ల సామాన్యులు ఎక్కువ టిక్కెట్లు పొందే అవకాశాలు పెరుగుతాయి.
మొదటగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు.
నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్సైట్లో చూడొచ్చు.
Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లత
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
సిగరెట్ ప్యాకెట్స్పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు కానీ బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు.
సూర్య తెలివైన విద్యార్థి. 2023లో 8.1 CGPAతో హైస్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్లో 930/1000 సాధించాడు.