Home » Author »naveen
కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.
థాయిలాండ్లో కొందరు యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.
రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినా వేలాదిగా ప్రజలు, రైతులు తరలివచ్చారని చెప్పారు.
రైతాంగం సమస్యల మీద దృష్టి సారించారు కేసీఆర్. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారాయన.
ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం ద్వారా, పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా అప్పులు చెల్లించాలని నిర్ణయం.
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆదేశాలతో బెదిరింపుల అంశంపై సమగ్ర విచారణ చేసింది విజిలెన్స్. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసింది సీఐడీ.
క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు.
అర్హత ఉన్నా అందులో తమ పేరు లేని వారు రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలి.
వరంగల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనకుండా యాజమాన్యానికి సహకరించాలని, ఉత్పత్తిపై ఫోకస్ చేయాలని సింగరేణి యాజమాన్యం చెబుతున్నా..
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.