Home » Author »naveen
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే.. Vizianagaram Train Accident
మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. Vizianagaram Train Accident
ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయలుదేరాయి అని రైల్వే అధికారులు తెలిపారు. Vizianagaram Train Accident
ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదం. V Srinivas Goud
పొద్దున జాయిన్ అయిన వాడికి టికెట్ కేటాయించారు. ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారు. Nagam Janardhan Reddy
Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడు ఎర్ర శేఖర్. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే కూడా. ఎర్ర శేఖర్ కు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కనిపిస్తోంది. Erra Shekar
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు. Coal Mine
మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు అని కవిత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. Kavitha Kalvakuntla
వీళ్ల పెళ్లాలకు, పిల్లలకు, తమ్ముళ్లకు టికెట్ కావాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరా? అక్కడక్కడ డబ్బులు ఇచ్చి గొప్ప వాళ్ళమని సంకలు గుద్దుకుంటున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. Chalamala Krishna Reddy
అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. కేసీఆర్ వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. మీరు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? Revanth Reddy
ముందు.. మీ సీఎం ఎవరో చెప్పండి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు Harish Rao
మీరు తాగుతారేమో? పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు Vijayasai Reddy
తనను చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్న చంద్రబాబు.. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందన్నారు. Chandrababu Bail Petitions
టికెట్ తమకు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు.. టికెట్ దక్కకపోయేసరికి బాగా అప్ సెట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పార్టీలో చేరడమో లేక రెబల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం.. Telangana MLA Tickets
అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao
పాలేరులో మూడు పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చిన నన్ను అవమానించావు. పాలేరు ప్రజలు నిన్ను క్షమించరు. Tummala Nageswara Rao