Home » Author »naveen
వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ఎవరు మాట్లాడితే వారిని ఈ ప్రభుత్వం హింసిస్తోంది. Nara Lokesh
రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం అని తేల్చి చెప్పారు జనసేనాని పవన్. జనసేన-టీడీపీ ప్రభుత్వం రావడమే వైసీపీకి విరుగుడు అని వ్యాఖ్యానించారు. Pawan Kalyan
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరందరూ కలిసి హస్తం గుర్తుకే ఓటు వేయాలి. Ponguleti Srinivasa Reddy
ఆలయ సిబ్బంది నిర్వాకం వల్లే లడ్డూలు ఇలా అయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. Basara Temple
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి. Bandi Sanjay
నమ్ముకున్న పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు.Nirmal BJP
ప్రాజెక్ట్ డ్యామ్ కుంగితే కట్టి ఏం లాభం? మేడిగడ్డ డ్యామేజ్ పై పూర్తి వివరాలు ప్రజలకు చెప్పాలి. ఒక పిల్లర్ 5 ఫీట్లు సింక్ అయిందని చెబుతున్నారు. Eatala Rajender
ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. Kala Venkata Rao
నేను ఒకటే చెప్పగలను. లైఫ్ లో అయినా చదువులో అయినా ఆటల్లో అయినా విజయం సాధించడానికి కృషి చేస్తూ ఉండాలి. Roja
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు? Jeevan Reddy
ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశామనుకుంటున్నారు. ప్రజలే నా కుటుంబం. Chandrababu
నాలుగు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనిఖీలు నిర్వహించారు. Proddatur Gold Shops
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. AMR Group
స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. Hyderabad
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
ప్రవళిక కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు, ప్రవళిక ఎవరో తమకు తెలియదని శివరాం తల్లి తెలిపారు. Pravalika Case
వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. BJP First List
చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడుసార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని.. Chandrababu Mulakat
ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి. టీడీపీ-జనసేన కీలక సమావేశానికి.. TDP Janasena Meeting