Home » Author »Thota Vamshi Kumar
వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
బెన్ డకెట్ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు 11 మందే అడుతున్నప్పటికి వారికి ఓ వ్యక్తి మైదానంలో ఉండి 12వ ఆటగాడిగా సాయం చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
2019 వన్డే ప్రపంచకప్ను సగటు భారత క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేదు.
ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీలో భారత్, పాక్ తలపడితే చూడాలని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశ తప్పేటు లేదు
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
హీరో విజయ్ దేవరకొండ నటించిన మూవీ కింగ్ డమ్.
అంతర్జాతీయ క్రికెట్లో గతకొన్నాళ్లుగా భారత జట్టుకు టాస్ కలిసిరావడం లేదు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలం అయ్యాడు.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్కు చేరింది.
ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికి కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు.
భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మరోసారి చూపించారు.
బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది.
ట్రంప్ ఓ సుంకాలరాయుడు
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే థమన్, దేవిశ్రీ ప్రసాద్లదే హవా.