Home » Author »Lakshmi 10tv
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
సినిమాలో నటనకు ప్రజలు చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో ఒక మంచి పని కోసం థ్రిల్ చేస్తే విమర్శలు గుప్పిస్తారు. పూనమ్ పాండే పరిస్థితి ప్రస్తుతం ఇదే.
పూనమ్ పాండే చనిపోలేదు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో తనకి ఏ అనారోగ్యం లేదని.. క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఇదంతా చేసినట్లు వెల్లడించారు.
ఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు భారతరత్న రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సితార డ్యాన్స్తో దుమ్ము రేపుతోంది. గుంటూరు కారం సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్తో ఫేమస్ అయిన కుమారీ ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. రీసెంట్గా ఆమె ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేలాదిమంది అంధులకు కంటి చికిత్స కోసం సాయం చేసిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్సన్ తాను ఇప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు ట్వీట్ చేసారు. అసలు ఎవరు ఈ జిమ్మీ డొనాల్డ్సన్?
క్రీడాకారుడి నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న 'చందు ఛాంపియన్' సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
నటి పూనమ్ పాండే తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేవారు. సోషల్ మీడియాలో తన పోస్టులతో పెద్ద దుమారమే రేపేవారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పాండే సర్వైకల్ క్యాన్సర్తో మరణించడం విషాదకరం.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్తో మరణించిన వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఈ క్యాన్సర్ ఏంటి? ఎలా సోకుతుంది?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?
శ్రీమంతుడు సినిమా వివాదం మరోసారి రాజుకుంది. ఆ స్టోరీ తనదేనని కొరటాల అంగీకరించాలని రైటర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడటంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనిపై మూవీ టీమ్ స్పందించారు.
ఎండిన నిమ్మకాయ వేలంలో రూ.1.5 లక్షల ధర పలికింది. ఆ నిమ్మకాయలో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? చదవండి.
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణించాడు. హైదరాబాద్కు చెందిన ఈ విద్యార్ధి మరణానికి గల కారణాలు తెలియలేదు. కాగా ఏడాది ప్రారంభంలోనే 4 భారతీయ విద్యార్ధులు మరణించడం సంచలనం కలిగిస్తోంది.
నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా వెల్లడించారు.
టిబెటన్ సింగింగ్ బౌల్స్ గురించి విన్నారా? వీటి నుండి వచ్చే శబ్దాల ద్వారా కొన్ని అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చట.
సంగీత దిగ్గజం ఏ.ఆర్.రెహమాన్ చేస్తున్న సరికొత్త ప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి. AI సాయంతో ఆయన చేస్తున్న ప్రయోగంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.
9వ తరగతి పాఠ్యాంశాల్లో డేటింగ్, రిలేషన్స్ అనే చాప్టర్లు ప్రవేశ పెట్టింది CBSE . దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Anantha Sriram : ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంలో బ్రహ్మానందాన్ని కలిసిన ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన పాట పాడారు. ఆ పాట సోషల�