Home » Author »naveen
దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు..
దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.
తాజాగా ఆయన మాజీ భార్య జెమీమా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను 'ఎక్స్' ప్లాట్ఫామ్పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..
దీంతో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న రాజకీయ రగడ ఈ ఎపిసోడ్కి కూడా అంటుకుంది.
ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడ బ్యాన్ కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద షాకే అయినా.. మన దేశంలోని కలెక్షన్స్ ఊరటనిచ్చాయ్.
ఒజెంపిక్ అందరికీ తగినది కాదని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నారు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి.
ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్పై మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు.
తన గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోను అన్నారు. ఇలా మహిళలా రెడీ అయ్యి వచ్చినందుకు తనకేమీ సిగ్గుగా లేదన్నారు.
ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. 100 మందికిపైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది.
ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. మంటల్లో సజీవ దహనం అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
దాదాపు 1400 వస్తువులపై సుంకాలు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎంతో ఉత్సాహంగా, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. గుండెపోటుకు గురై మరణించారు.
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ విస్తరణ కోసం ఈ నిధుల సేకరణ అవసరం అని కంపెనీ చెప్తుండగా..నిధుల సేకరణతో వచ్చే ఆదాయాన్ని మూన్, మార్స్ మిషన్లకు వినియోగించనుంది.