Home » Author »naveen
ఆగస్టు 5న జరగనున్న తదుపరి విచారణ వరకు ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏదైనా పరువు నష్టం కలిగించే కంటెంట్ను ముద్రించడం, ప్రసారం చేయడం లేదా పోస్ట్ చేయకుండా ప్రతివాదులను కోర్టు నిరోధించింది.
ఉఫ రాష్ట్రపతి.. భారతదేశపు రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. విద్యావేత్తలు, న్యాయ పండితులు, రాజనీతిజ్ఞులు ఈ పదవిని అధిరోహించారు.
పేర్ని నాని తరపున సీనియర్ కౌన్సిల్ శ్రీరఘు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.
750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
పార్లమెంటు సభ్యులు తనపై చూపించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు.
ఒక ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు ఉండాల్సిందే.
గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
టీ20 ఛాంపియన్స్ లీగ్ చివరి సీజన్ 2014లో జరిగింది. చివరి సీజన్ను ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు.
షాపు వెనుక భాగంలో విలువైన ఆభరణాలు పెట్టుకునే స్టోరేజ్ పాయింట్ ఉంది. దాని పక్కనే బాత్రూమ్ ఉంటుంది.
తన ప్రాణాలకు హాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో ఈ మ్యాచ్ జరిగింది.
తనకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ పిల్లవాడు వాపోయాడు. పైగా వారంతా నాపై కుక్క దాడిని వీడియో తీశారని తెలిపాడు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు.