రాజమండ్రిలో
దేవి చౌక్ లో
ఏపీ మంత్రి
రోజా సెల్వమణి పూజలు
దేవి నవరాత్రులు సందర్భంగా రాజమండ్రి
దేవి చౌక్ లో కొలువైయున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు ఏపీ మంత్రి రోజా సెల్వమణి.