Home » Author »Saketh 10tv
ఫిలిం జర్నలిస్ట్ లకు, వారి ఫ్యామిలీలకు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత కంటి పరీక్షలు చేసారు.
సినిమా అంతా ఒకే ఇంట్లో, ఒకే క్యారెక్టర్ తో సాగుతుంది.
ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.
డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ఈ చౌర్య పాఠం సినిమా తెరకెక్కించడం గమనార్హం.
నాని మొదట రాధాగోపాళం సినిమాకు అప్రెంటిస్ గా, క్లాప్ అసిస్టెంట్ గా చేసాడు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు.
ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజయింది.
మీరు కూడా కలియుగమ్ 2064 ట్రైలర్ చూసేయండి..
మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజయి భారీ విజయం సాధించి 50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 25న తెలుగులో రిలీజయింది.
సారంగపాణి జాతకం సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.
జక్కన్న మహేశ్ ప్రాజెక్ట్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. అధికారికంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసాడు.
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. మంత్రి నారాయణ కూతురు డా. శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్ ఈవెంట్ విజయవాడలో జరగ్గా ఈ ఇద్దరూ గెస్టులుగా హాజరయ్యారు.
మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతునన్ ఎర్రచీర సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.
డైరెక్టర్ సుధీర్ అత్తవర్తో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పనిచేస్తున్నారు.
సంపూర్ణేష్ బాబు అంటే కథ లేకపోయినా ఓ టిపికల్ కామెడీ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే సోదరా ప్రమోషన్స్ లో ఇది తన టైపు కామెడీ సినిమాలు కాదని ఓ కథ, ఎమోషన్ ఉంటుందని ప్రమోట్ చేసారు.
నేడు తమ బంధువులలో అల్లు అర్జున్ కజిన్ పెళ్లి జరగ్గా భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హతో కలిసి వెళ్లారు.
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కాళాంకి బైరవుడు సినిమా నుంచి నేడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
తాజాగా నాని ఈ సినిమా లీక్స్ పై స్పందించాడు.
నటి సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా వెకేషన్ కి వెళ్లగా ఇలా బీచ్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
ఇమాన్వి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.