కొనసాగుతున్న ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలు
బాంబులా పేలిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ
ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతంలో ఘటన
బ్యాటరీ చార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా పేలుడు
పేలుడు ధాటికి ఇంట్లో చెలరేగిన మంటలు
ఎలక్ట్రిక్ బైక్లు వాడే వారికి బాలుడి తండ్రి విన్నపం
ఎవరూ కూడా బ్యాటరీని ఇంట్లోకి తీసుకొచ్చి చార్జింగ్ పెట్టొద్దని విజ్ఞప్తి
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడాలంటే భయపడిపోతున్న జనాలు
పూర్తి కథనం కోసం.. ఇక్కడ
క్లిక్
చేయండి..