రిలయన్స్ జియో JioTrue 5G-ఆధారిత Wifi సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎక్కువ మంది నడిచే ప్రాంతాలలో ఈ Wifi సర్వీసులను అందుబాటులోకి తేస్తోంది

JioTrue5G సర్వీసులను Jio వెల్‌కమ్ ఆఫర్‌ను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించింది. 

Jio వెల్‌కమ్ ఆఫర్ వ్యవధిలో ఎలాంటి ఛార్జీ లేకుండా జియో యూజర్లు ప్రకటనలో తెలిపింది. 

Jio యేతర యూజర్లు Jio True5G సర్వీసులను ఈ సర్వీసును ప్రయత్నించవచ్చు. 

రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో వైఫై సర్వీసులను అందుబాటులోకి  తీసుకొస్తామని చెప్పారు. 

జియో వైఫై సర్వీసులను ట్రయల్ చేసేందుకు వారిని అనుమతిస్తామన్నారు.

Jio True5G వెల్‌కమ్ ఆఫర్‌కి చెన్నైని యాడ్ చేస్తున్నామని తెలిపారు.

భారత్‌లో ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉండాలే  చూస్తామని చెప్పారు.