బార్బీ బొమ్మలా మారిన శోభాశెట్టి..
కార్తీకదీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్తో బాగా పాపులర్ అయింది శోభాశెట్టి.
కార్తీకదీపం సీరియల్ కొన్నిరోజుల క్రితం అయిపోయింది.
శోభాశెట్టి ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తుంది.
అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కూడా కనిపించి అలరిస్తుంది శోభాశెట్టి.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫొటోలు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
తాజాగా ఇలా బార్బీ బొమ్మలా రెడీ అయి ఫొటోలు పోస్ట్ చేసింది శోభాశెట్టి.
For More