2008 జూలై 26న అహ్మదాబాద్ లో 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు
బాంబు పేలుళ్లలో 56 మంది మృతి, 200 మందికిపైగా తీవ్ర గాయాలు
పేలుళ్లకు సంబంధించి 35 కేసులు, వీటిని ఒక కేసుగా ఏకీకృతం