సిమ్ వెరిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను గురువారం ప్రకటించింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సిమ్ కార్డ్ డీలర్ల పోలీస్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసిందని, బల్క్లో ‘కనెక్షన్లు’ ఇచ్చే సదుపాయాన్ని ఇప్పుడు నిలిపివేసినట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. అయితే సిమ్ కార్డ్ ధృవీకరణ కోసం వర్తించే కొత్త నియమాలేంటో తెలుసుకుందాం..