నీళ్లు తాగకపోతే..

కిడ్నీ సంబంధిత  సమస్యలు

రక్తప్రసరణ సమస్య

శరీర ఉష్ణోగ్రత  పెరగడం

జీర్ణ సంబంధమైన సమస్యలు

శరీరం తాజాదనాన్ని కోల్పోవడం

అధిక బరువు

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి

భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనానంతరం గంట తర్వాత..

నీళ్లు తాగితే జీర్ణ సంబంధమైన సమస్యలను నివారించవచ్చు