భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్

మొహాలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపు

రెండు టెస్టు సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 174, రెండో ఇన్నింగ్స్ 178 రన్స్

భారత్ తొలి ఇన్నింగ్స్ 578/8 డిక్లేర్డ్

రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు

జడేజా 175 పరుగులు చేసి, 9 వికెట్లు తీశాడు

రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

అశ్విన్ 4, షమీ 2 వికెట్లు తీశారు