రైలు ప్రయాణికులకు త్వరలో మరో గుడ్ న్యూస్
త్వరలో శుభవార్త చెప్పనున్న ఇండియన్ రైల్వే
స్లీపర్ కోచ్ లో మిగిలిన బెర్తులను జనరల్ కేటగిరీ ప్రయాణికులకు కేటాయింపు.
ఈ మేరకు దేశంలోని అన్ని రైల్వే డివిజిన్లకు సమాచారం పంపాలని ఆదేశం.
స్లీపర్ కోచ్ లలో 80శాతం కంటే..
తక్కువ ఆక్యుపెన్సీతో ఉంటున్న రైళ్ల వివరాలను అందించాలని కోరిన రైల్వే శాఖ.
దీంతో జనరల్ టికెట్ కొన్న ప్రయాణికులకు..
స్లీపర్ కోచ్ లలో ప్రయాణించేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
రైలు ప్రయాణికులకు త్వరలో మరో గుడ్ న్యూస్
త్వరలో శుభవార్త చెప్పనున్న ఇండియన్ రైల్వే