హెబ్బా పటేల్ కుమారి 21F మూవీతో..
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ సినిమాతో యూత్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది.
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ అండ్ స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఈ భామ..
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్గా ఉంటుంది.
వరుస ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
తాజాగా శారీలో సన్ సెట్ ఫోటోషూట్ చేసి..
నెటిజెన్స్ని మెస్మరైజ్ చేస్తుంది.