తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్..
ఇటీవల నిఖిల్ 'స్పై' సినిమాతో..
టాలీవుడ్ ఆడియన్స్కి పరిచయమైంది.
కానీ ఆ సినిమా మంచి ఎంట్రీ ఇవ్వలేకపోయింది.
ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్తో సందడి చేసే ఈ భామ..
తాజాగా తన గ్యాలరీలో తనకి ఇష్టమైన కొన్ని ఫోటోలను..
ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.