తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్..

ఇటీవల నిఖిల్ 'స్పై' సినిమాతో..

టాలీవుడ్ ఆడియన్స్‌కి పరిచయమైంది.

కానీ ఆ సినిమా మంచి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. 

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ భామ..

తాజాగా తన గ్యాలరీలో తనకి ఇష్టమైన కొన్ని ఫోటోలను..

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.