టాలీవుడ్‌లో కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ బిజీ అయిపోయిన నటి 'కృతి సనన్'.

కృతి నటించిన తాజా చిత్రం 'షెహజాదా' ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీ తెలుగు బ్లాక్ బస్టర్ 'అలవైకుంఠపురంలో' సినిమాకి రీమేక్.

ఆల్రెడీ అలవైకుంఠపురంలో సినిమా యూట్యూబ్‌లో రిలీజ్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ అంతంత మాత్రానే ఉన్నాయి.

ఇక సోషల్ మీడియాని ఫోటోషూట్స్‌తో హీటెక్కించే ఈ భామ..

తాజాగా ట్రెండీ వేర్‌లో అదిరే లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.