టాలీవుడ్లో కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ బిజీ అయిపోయిన నటి 'కృతి సనన్'.
కృతి నటించిన తాజా చిత్రం 'షెహజాదా' ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ తెలుగు బ్లాక్ బస్టర్ 'అలవైకుంఠపురంలో' సినిమాకి రీమేక్.
ఆల్రెడీ అలవైకుంఠపురంలో సినిమా యూట్యూబ్లో రిలీజ్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ అంతంత మాత్రానే ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాని ఫోటోషూట్స్తో హీటెక్కించే ఈ భామ..
తాజాగా ట్రెండీ వేర్లో అదిరే లుక్స్తో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.